Friday, January 3, 2020

సెల్యూట్ మేడమ్: బెంగళూరులో భర్త పేరు కోసం రూ. 300 కోట్ల ఆస్తి దానం చేసిన మహిళ, చిన్నారులు !

బెంగళూరు: బెంగళూరు నగరంలో వ్యాపారాలకు, సినీ పరిశ్రమకు కేంద్ర బింధువు అయిన మెజస్టిక్ సమీపంలోని రూ. 300 కోట్ల విలువైన ఆస్తిని పేద పిల్లల కోసం దానం చేస్తున్నామని ఆ ఆస్తి యజమాని ప్రకటించారు. కన్నడ కంఠీరవుడు పద్మభూషణ్ డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ విష్ణువర్దన్ లకు ఎంతో ఇష్టం అయిన లక్ష్మీ హోటల్ ఇక ముందు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2toDLw4

Related Posts:

0 comments:

Post a Comment