Thursday, January 2, 2020

ఎంక్వైరీ చేయించే దమ్ముందా? జగన్ సర్కారుకు బోండా ఉమ సవాల్

ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో ఎంతసేపూ టీడీపీ నేతల భూములపైనే ఫోకస్ పెట్టిన జగన్ ప్రభుత్వం.. వైసీపీ నేతల భూములు కొనుగోళ్లను ఎందుకు పట్టించుకోవట్లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. రాజధాని ప్రకటన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఐదెకరాలు, నంబూరి శంకర్ ఐదుకరాలు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భర్త రెండెకరాలు కొనుక్కున్నారని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZJDvDW

Related Posts:

0 comments:

Post a Comment