మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీపీలో కలకలం రేపింది. సేవ్ అమరావతి ఉద్యమం పట్ల వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటం.. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలనుకుంటున్న టీడీపీ నేతల్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడే అడ్డుకుంటున్న సందర్భంలో యువ ఎంపీ తీరు చర్చనీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oh0Ic5
వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలు
Related Posts:
ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష.. ఫీజుల నియంత్రణ , ప్రమాణాలకు పెద్ద పీటఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగినా సీఎం జగన్ మాత్రం సమీక్షలు ఆపటం లేదు. అన్ని శాఖల్లోనూ అధికారుల పనితీరు , వివిధ పథకాలు అమలవుతున్న విధానంపై స… Read More
స్ధానిక పోరుకు ముందు పార్టీలో చేరికలు వైసీపీకి బలమా ? బలహీనతా ?ఏపీలో స్ధానిక పోరుకు ముందే వైసీపీలోకి టీడీపీ, జనసేన నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతలకు స్ధానిక పోరు దృష్ట్యా జగన్ జ… Read More
ఆస్తిలో చిల్లిగవ్వ అక్కర్లేదు.. అమ్మా నువ్వు జాగ్రత్త.. ఎవరినీ నమ్మకు : కన్నీటిపర్యంతమైన అమృత ప్రణయ్మారుతీరావు మరణవార్తే తనకు శుభవార్త అని తాను ఎక్కడా కామెంట్ చేయలేని అమృత ప్రణయ్ స్పష్టం చేశారు. బాబాయ్ శ్రవణ్ తనపై లేని ఆరోపణలు చేస్తున్నారన్నారని అన్న… Read More
చంపేస్తారా ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్కు ఎవరూ లేరనుకోవద్దు..: పబ్లో దాడిపై ప్రకాష్ రాజ్ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో బిగ్ బాస్ విజేత,సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడిని నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. సోమవారం రాహుల్తో కలిసి… Read More
hyderabad: తుపాకీతో కాల్చుకుని ఆదిత్య హాస్పిటల్ ఎండీ ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని ఆదిత్య హాస్పిటల్ ఎండీ రవీంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం తుపాకీతో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా, ఆయన … Read More
0 comments:
Post a Comment