మూడు రాజధానుల ఏర్పాటుపై సీఎం జగన్ పట్టుదలగా ముందుకెళుతోన్నవేళ.. అమరావతి రైతలు నిరసనలకు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సంఘీభావం తెలపడం అధికార వైసీపీలో కలకలం రేపింది. సేవ్ అమరావతి ఉద్యమం పట్ల వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటం.. ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేయాలనుకుంటున్న టీడీపీ నేతల్ని వైసీపీ కార్యకర్తలు ఎక్కడిక్కడే అడ్డుకుంటున్న సందర్భంలో యువ ఎంపీ తీరు చర్చనీయాంశమైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oh0Ic5
వైసీపీలో కలకలం.. అమరావతి రైతులకు ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం.. మందడంలో మంతనాలు
Related Posts:
సాద్వీపై 72 గంటల ప్రచార నిషేధం : బాబ్రీపై వ్యాఖ్యలపై ఈసీ చర్యలున్యూఢిల్లీ : బాబ్రీ మసీదు కూల్చివేతలో భాగస్వామురాలినని, అందుకు గర్వపడుతున్నారని భోపాల్ బీజేపీ అభ్యర్థి సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల… Read More
ఒక జవాబు పత్రం, రెండు సంస్థల వెరిఫికేషన్ ఇంటర్ బోర్డు అతి జాగ్రత్తఇంటర్ ఫెలయిన విద్యార్థుల ఫలితాలపై బోర్డు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఫెలయిన విద్యార్దుల జవాబు పత్రాల వెరిఫికేషన్ తోపాటు ఫలితాల ప్రాసెసింగ్ ను రెం… Read More
రైలు తోనే గేమ్స్.... సెల్ఫీ తీసుకుంటు ముగ్గురు యువకుల మృతిహర్యాణలో లోని ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై సెల్పీలు దిగుతూ మృత్యువాత పడ్డారు. రైలు వస్తున్న సమయంలో ఫోటోలు తీసకుంటుండగా దగ్గరి వచ్చిన నేపథ్యంలోనే … Read More
వార్ధాలోనూ ఉల్లంఘించలేదు : మోదీకి మరోసారి ఈసీ రిలీఫ్న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం నుంచి మరోసారి ఊరట కలిగింది. ఉగ్రవాద శిబిరాలపై దాడులను రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్ట… Read More
కనిపిస్తే అరెస్ట్ : మిగతా సంస్థల వెన్నులో వణుకు, మసూద్ గ్లోబల్ టెర్రరిస్ట్తో కలిగే లాభాలివేన్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించింది. అయితే దీంతో భారత్కు కలిగే ప్రయోజనమేంటీ ? ఉగ్రవాద సంస… Read More
0 comments:
Post a Comment