తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వారిని దారుణంగా హతమార్చాడో కొడుకు. ఆ తర్వాత తమ్ముడిని కూడా హత్య చేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులకు మూడు మృతదేహాలు కనిపించాయి. అందులో ఇద్దరిని గన్తో కాల్చి చంపగా.. ఒకరిని గొంతు నులిమి చంపినట్టుగా పోలీసులు నిర్దారించారు. మధ్యప్రదేశ్లోని మాక్రొనియాలో ఈ ఘటన జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0JaLh
Friday, January 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment