తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని వారిని దారుణంగా హతమార్చాడో కొడుకు. ఆ తర్వాత తమ్ముడిని కూడా హత్య చేశాడు. ఆపై ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఇంట్లోకి వెళ్లి చూసిన పోలీసులకు మూడు మృతదేహాలు కనిపించాయి. అందులో ఇద్దరిని గన్తో కాల్చి చంపగా.. ఒకరిని గొంతు నులిమి చంపినట్టుగా పోలీసులు నిర్దారించారు. మధ్యప్రదేశ్లోని మాక్రొనియాలో ఈ ఘటన జరిగింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b0JaLh
దారుణం : చిన్న కారణానికే తల్లిదండ్రులు,సోదరుడిని హత్య చేసిన మైనర్
Related Posts:
కోవిషీల్డ్ ఫస్ట్ బ్యాచ్ రవాణాపై సీరం సిఈవో భావోద్వేగం .. ఇండియాలో 13 ప్రాంతాలకు చేరిన వ్యాక్సిన్ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ యొక్క ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ రవాణా మొదలైంది .పూణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ లో నిపుణుల బృందం అహర్నిశలు శ్రమించి తయారుచేస… Read More
అదే పెద్ద శత్రువు: వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని, వీటిని పూర్తిగా పెకి… Read More
Ragini: సంక్రాంతి పండుగకు హీరోయిన్ కు చిప్పకూడే, మొన్న లగ్జరీ లైఫ్, ఆటోగ్రాఫ్ లు, నేడు జైల్లో రామభజన !బెంగళూరు/ న్యూఢిల్లీ/ ముంబాయి: బెంగళూరు డ్రగ్స్ కేసులో చిక్కుకుని జైలుపాలైన స్యాండిల్ వుడ్ బ్యూటీ రాగిణి అలియాస్ రాగిణి ద్వివేది సుప్రీం కోర్టును ఆశ్ర… Read More
నిమ్మగడ్డకు మళ్లీ షాకిచ్చిన హైకోర్టు -‘హౌజ్ మోషన్’ అత్యవసరం కాదన్న బెంచ్ -సుప్రీంకోర్టుకు ఎస్ఈసీ?ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహిస్తానని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ… Read More
కేసీఆర్ ఖబడ్దార్... చెప్పా పెట్టకుండా ముట్టడిస్తాం... జనగామ లాఠీచార్జి ఘటనపై బండి సంజయ్ కౌంటర్...జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్ … Read More
0 comments:
Post a Comment