Wednesday, January 1, 2020

ఇదేనా మోడీ న్యూఇయర్ గిఫ్ట్: రైల్వే, ఎల్‌పీజీ సిలిండర్ ధరల పెంపుపై విపక్షాల ఫైర్

న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కార్ రైల్వే టికెట్ ధరలు, ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచి సామాన్యుడికి అందించ్చిందని విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉన్న పరిస్థితుల్లో ధరల పెంపు ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుష్మితా దేవి. పేద ప్రజలకు ఈ పెంపు కచ్చితంగా భారంగా మారుతుందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36g2QrE

Related Posts:

0 comments:

Post a Comment