అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనుగడ ఎంతో కాలం కొనసాగేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sElyuj
సీఎంతోపాటు ఆ ముగ్గురు మంత్రులే..: జగన్ సర్కారుపై కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు
Related Posts:
తెలంగాణ ఉద్యమం కూడా ఇంత దారుణంగా జరగలేదు..! ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన నేతలు..!!హైదరాబాద్ : ఆర్టీసి కార్మికుల సమ్మె ఉగ్ర రూపం దాలుస్తోంది. ఎంత ఉగ్ర రూపం దాలుస్తోందో అంతే స్థాయిలో రాజకీయ జోక్యం కూడా పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ … Read More
ట్రబుల్ షూటర్ కు నో బెయిల్, వాయిదా, తల్లికి ఈడీ సమన్లు, రూ. 273 కోట్ల ఆస్తి !న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ అర్జీ విచారణ మంగళవారంకు వాయిదా పడ… Read More
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీకి ఎదురుదెబ్బ: చిదంబరం అరెస్టుపై ఆదేశాలు ఇవ్వని కోర్టు..రిజర్వ్న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర ఆర్థిక, హోం శాఖల మాజీ మంత్రి పీ చిదంబరానికి తొలిసారిగా ఊరట లభించేలా కనిపిస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియ… Read More
ఆ భవనాలు ఖాళీగానే ఉన్నాయి కాదా?: సచివాలయం కూల్చివేతపై సర్కారుకు హైకోర్టు ప్రశ్నల వర్షంహైదరాబాద్: ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. సచివాలయ కూల్చివేతపై తెలంగాణ సర్కారుపై… Read More
నోబెల్ బహుమతి గెలుచుకున్న ఆరవ కపుల్ అభిజీత్ బెనర్జీ-ఎస్తేర్ డఫ్లోస్టాక్హోం: నోబెల్ ప్రైజ్ ఒకరికి దక్కడమే చాలా గొప్ప అని భావిస్తారు. అదే ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి దక్కితే అది నిజంగానే అద్భుతమైన ఘట్టం అని భావించాల్స… Read More
0 comments:
Post a Comment