అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనుగడ ఎంతో కాలం కొనసాగేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sElyuj
Wednesday, January 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment