Monday, January 13, 2020

గ్రామీణంపై దృష్టి పెట్టండి: దేశ ఆర్థిక పరిస్థితిపై రఘురామ్ రాజన్ ఆందోళన

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిపై భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుత వృద్ధిరేటు ఏమాత్రం సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా ప్రస్తుత గణాంకాలు ఆశాజనకంగా లేవని అన్నారు. అంతేగాక, దేశ ఆర్థిక వ్యవస్థ యువతకు ఉద్యోగాలు కల్పించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2t2bX0R

Related Posts:

0 comments:

Post a Comment