Sunday, January 26, 2020

బిల్లు రాజకీయంలో కొత్త ట్విస్ట్: స్పీకర్..ఛైర్మన్ లకు గవర్నర్ పిలుపు: కేంద్రం ఆరా తీసిందా..!

మూడు రాజధానులు..సీఆర్డీఏ రద్దు బిల్లులు..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం..దీని పైన అధికార..ప్రతిపక్ష రాజకీయాల మధ్య కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. గణతంత్ర దినోత్సవ కార్యక్రమం తరు వాత గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ అటు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారా..మండలి ఛైర్మన్ షరీఫ్ లను రాజ్ భవన్ కు పిలిపించారు. సభలో జరిగిన పరిణామాల గురించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TWzzik

Related Posts:

0 comments:

Post a Comment