అన్ని పార్టీల నుంచి వలసలు పెరగడం, టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో రెబల్స్ బెడదను నివారించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ మున్పిపల్ ఎన్నికలు ముందే తీవ్రస్థాయి హెచ్చరికలు చేసింది. పార్టీలోనే ఉంటూ హైకమాండ్ నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్లను సహించబోమని, తిరిగి వాళ్లను పార్టీలోకి చేర్చుకోబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాన్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆయన అన్నంత పని చేసిచూపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oPYP7
అన్నంతపని చేసిన కేటీఆర్.. ఫలితాల తర్వాతిరోజే కీలక ప్రకటన.. జూపల్లికి ఝలక్
Related Posts:
బావిలో పడిన దొంగ..! నడుం విరిగి, 3 రోజులు బావిలోనే నరకం...శ్రీకాకుళంలో ఓ వింత సంఘటన చోటుసుకుంది. దొంగతనానికి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడడంతో నడుం విరిగింది. దీంతో మూడు రోజుల పాటు ఎలాంటీ సహయం లేక బ… Read More
చిదంబరం వర్సెస్ అమిత్ షా.. కేంద్ర హోంశాఖ మంత్రులుగా ఇద్దరిదీ ఒకే దారి..!ఢిల్లీ : చిదంబరం వర్సెస్ అమిత్ షా. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర హోం మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వర్తించిన చిదంబరం అప్పట్లో అమిత్ … Read More
ఇంట్రెస్టింగ్ : తీహార్ జైలులో చిదంబరం రోజువారీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి..?న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ కేసులో మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు సెప్టెంబర్ 19వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ… Read More
ఐఎన్ఎక్స్ కేసు టైమ్లైన్.. కేసు నమోదు నుంచి చిదంబరం తీహర్ జైలు వరకు...న్యూఢిల్లీ : ఎన్ఎక్స్ మీడియాలో రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల అవకతవకల్లో 2007లో కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం పాత్ర ఉందంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. … Read More
సీఎం జగన్ పైన మాజీ జేడీ ప్రశంసలు: పవన్ అభిప్రాయలకు భిన్నంగా..లక్ష్మీ నారాయణ ఇలా..!!ఏపీ రాజకీయాల్లో ఊహించలేని పరిణామం. నాడు జగన్ ను కేసుల పేరుతో వెంటాడారు. నేడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైఖరి..అభిప్రా… Read More
0 comments:
Post a Comment