అన్ని పార్టీల నుంచి వలసలు పెరగడం, టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడ్డ నేపథ్యంలో రెబల్స్ బెడదను నివారించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ మున్పిపల్ ఎన్నికలు ముందే తీవ్రస్థాయి హెచ్చరికలు చేసింది. పార్టీలోనే ఉంటూ హైకమాండ్ నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్లను సహించబోమని, తిరిగి వాళ్లను పార్టీలోకి చేర్చుకోబోమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాన్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత ఆయన అన్నంత పని చేసిచూపించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36oPYP7
Sunday, January 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment