Friday, January 24, 2020

అసదుద్దీన్‌కు హైకోర్టు షాక్: చార్మినార్ వద్ద ఎంఐఎం ర్యాలీకి నో.. సభకు మాత్రమే అనుమతి

సీఏఏ, ఎన్‌ఆర్సీ, ఎన్పీఆర్‌కు వ్యతిరేకంగా ఎంఐఎం చార్మినార్ వద్ద తలపెట్టిన నిరసన ర్యాలీకి హైకోర్టు అనుమతి నిరాకరించింది. అయితే బహిరంగ సభకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని కోర్టు శనివారం వెల్లడించింది. శనివారం అర్ధరాత్రి(తెల్లవారితే రిపబ్లిక్ డే) చార్మినార్ వద్ద జాతీయ జెండాలతో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభకు చేపడతామన్న ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37qFP5U

Related Posts:

0 comments:

Post a Comment