హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేడారం జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఈ గిరిజన పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా చర్యలు చేపట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Qhyni
ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు: అలాంటి వస్తువులు ఉంటే.. !
Related Posts:
ఆ స్కీమ్ మరో జగన్మాయ ... జగనన్న వసతి దీవెనపై యనమలఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించిన జగనన్న వసతి దీవెనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఉన్న పత్కానికే పేరు… Read More
300 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.. ట్రంప్ పర్యటన కోసం తాజ్మహల్లో ఏం చేశారో తెలుసా..అమెరికా అధ్యక్షుడి రెండు రోజుల పర్యటన కోసం భారత ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అందరికీ తెలిసిందే. అహ్మదాబాద్లో మురికివాడలు కనిపించకుండా గోడ … Read More
బరాక్ ఒబామా చూడని భారత్.. ట్రంప్ చూస్తున్నారు: మోడీ వల్లేనంటూ సత్య నాదెళ్లతో ముకేశ్ అంబానీముంబై: బ్రాండ్ న్యూ ఇండియా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలుకుతోందని పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అన… Read More
వివేకా హత్యకేసు సీబీఐకి ఇవ్వాలన్న పిటీషన్ల పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టుతెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్యకేసు సీబీఐ కి అప్పగించాలని… Read More
డొనాల్డ్ ట్రంప్కు రాష్ట్రపతి విందు: మన్మోహన్ సింగ్ గైర్హాజరుకు నిర్ణయం, ఎందుకంటే?న్యూఢిల్లీ: రెండ్రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అధ్యక్షుడి రాక సందర్భంగా గౌ… Read More
0 comments:
Post a Comment