హైదరాబాద్: తెలంగాణ కుంభమేళాగా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మేడారం జాతరకు సన్నాహాలు పూర్తయ్యాయి. వచ్చేనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగే ఈ గిరిజన పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లను పూర్తి చేసింది. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగే ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా మార్చాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఈ దిశగా చర్యలు చేపట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Qhyni
ప్లాస్టిక్ రహితంగా మేడారం జాతర: ప్రత్యేకంగా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు: అలాంటి వస్తువులు ఉంటే.. !
Related Posts:
TSRTC STRIKE:విధుల్లో చేరిన కార్మికులు, ఉద్యమ ద్రోహులని దాడి..?, రంగంలోకి పోలీసులు...ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 33వ రోజు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది… Read More
మహా మలుపులు..! మహారాష్ట్ర గడ్డపై ఊహించని సీఎం..!!ముంబాయి/హైదరాబాద్ : మరాఠా గడ్డపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. గత 13రోజులుగా ప్రభుత్వ ఏర్పాటులో తర్జన భర్జన పడుతున్న బీజెపి, శివసేన పార్టీలు ఓ కీలక ని… Read More
పంచ్కుల అల్లర్ల కేసు: డేరా శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరు..డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరైంది. ఆమెపై మోపిన దేశద్రోహం కేసు కొట్టివేసిన నాలుగురోజుల తర్… Read More
నీరో చక్రవర్తిలా ఏపీ సీఎం ప్రవర్తిస్తున్నారు.. ఏపీ మంత్రులు రెచ్చిపోకండి : చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై మండిపడుతున్నారు . వైయస్ఆర్ కాంగ్రెస్… Read More
నమ్మకు నమ్మకు ఈ రేయిని...అంటూ పవన్ ట్విట్టర్ పోస్ట్: ఇసుక పాలసీపై చురకలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన ఇసుక పాలసీపై జనసేన అధినేత నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో విశాఖలో లాంగ్మార్చ్ చేపట్టిన… Read More
0 comments:
Post a Comment