ఏపీ కేబినెట్ వారం రోజుల వ్యవధిలో మరో సారి భేటీ కానుంది. ఈ నెల 20న సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ పరిపాలనా వికేంద్రీకరణ..సీఆర్డీఏ బిల్లు రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే అసెంబ్లీలో బిల్లుల ను ప్రవేశ పెట్టి..అదే రోజు ఆమోదం పొందేలా చేసింది. ఇక, ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దు పైన జోరుగా చర్చ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tMJgoM
Friday, January 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment