Monday, January 27, 2020

ఏపీ అసెంబ్లీలో శాసనమండలి రద్దు తీర్మానం ఆమోదం: సీఎం జగన్ కీలక ప్రసంగం

అమరావతి: శాసనమండలికి ప్రజాధనం ఖర్చు చేయడం దండగ అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం శాసనమండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఇది మండలికి సంబంధించిన అంశం కాదన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GsAIWU

Related Posts:

0 comments:

Post a Comment