పాకిస్థాన్లోని నంకనా సాహిబ్ గురుద్వారా వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. మందిరంలో సిక్కులు ప్రార్థనలు చేస్తున్న సమయంలో కొందరు ముస్లింలు రాళ్లతో దాడులు చేస్తున్నారు. దీంతో లోపల ఉన్న సిక్కులు భయంతో గజ గజ వణికిపోతున్నారు. నంకనా సాహిబ్లో ఒక్క సిక్కు లేకుండా చేస్తామని ముస్లింలు నినాదాలు చేస్తున్నారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39FJHld
Friday, January 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment