రాజకీయాల వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇత్తెహద్ ఉల్ ముస్లీమిన్ (ఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ట్రాఫిక్ పోలీస్గా మారారు. శుక్రవారం పౌరసత్వ సవరణ చట్టం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్ చట్టాలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో జరిగిన ర్యాలీ అనంతరం ఓ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కావడంతో అసదుద్దీన్ రంగంలోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2T9UX3n
ట్రాఫిక్ పోలీస్గా మారిన అసదుద్దీన్.. కార్యకర్తలకు స్పూర్తిగా ఎంఐఎం అధినేత
Related Posts:
రాష్ట్ర కొత్త అడ్వకేట్ జనరల్ ఎవరో తెలుసా?: కోడె దుర్గా ప్రసాద్ రాజీనామా ఆమోదం!అమరావతి: రాష్ట్రానికి కొత్త అడ్వకేట్ జనరల్ నియమితులయ్యారు. ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్ను అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఈ మేర… Read More
తొలి ఎమ్మెల్సీని ప్రకటించిన జగన్: ఫిరాయింపులను గుర్తు చేసుకుంటూ..దేవుడి స్క్రిప్టు ఇది..!ఏపీలో అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ అధినేత..ముఖ్యమంత్రి జగన్ తొలి ఎమ్మెల్సీని ప్రకటించారు. తాజా ఎన్నికల్లో తాను నలుగురు ముస్లిం మైనార్టీల… Read More
మనసున్న మారాజు మల్లారెడ్డి : ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి వైద్యం, కొనియాడుతున్న నెటిజన్లుహైదరాబాద్ : రోడ్డుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. లారీ టైర్ కింద పడి కాలు నుజ్జునుజ్జయ్యింది. అతని హాహాకారాలతో ఆ … Read More
నేను పెద్దయ్యే సరికి మీరే సీఎంగా ఉండాలి: చంద్రబాబును కోరిన నాలుగేళ్ల బాలుడుఅమరావతి: ఓ నాలుగేళ్ల బాలుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వింత కోరిక కోరాడు. ప్రస్తుతం తన వయస్సు నాలుగేళ్లని, తాను పెరిగి, పెద్దయ్యే స… Read More
రైతుబంధుకు రూ.6900 కోట్లు, కోడ్ ముగిసాక ఖాతాల్లో జమహైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు మరో మూడురోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే చల్లని వాతావరణం ఉంది. మరో వారంలో వరుణ దేవుడ పుడమ… Read More
0 comments:
Post a Comment