Friday, January 17, 2020

రేపే ఏపీ కేబినెట్: రెండు రోజుల ముందుగానే: కానీ, హైకోర్టు లో కొత్త ట్విస్టు..!

ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రెండు రోజులు ముందుగానే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఉదయం కేబినెట్ సమావేశం లో హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం..ఆ వెంటనే అదే రోజు అసెంబ్లీ సమావేశం లో నివేదికను ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే, ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం నిర్ణయం మార్చుకుంది. రేపు మధ్నాహ్నం మూడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3778eha

Related Posts:

0 comments:

Post a Comment