ప్రైవేట్ బస్సుల దోపిడీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగిస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను తుంగలో తొక్కిన 500 బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చే ప్రయాణికులను దోపిడీ చేస్తామంటే ఉపేక్షించబోమని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R38DLY
500 ప్రైవేట్ వాహనాల సీజ్, పండుగకు 3 లక్షల మంది, చార్జీ బాదితే బస్సుల సీజ్: మంత్రి పేర్ని నాని
Related Posts:
పెండింగ్లో ఉన్న ICSE మరియు ISC బోర్డు పరీక్షలు ఎప్పుడంటే..?న్యూఢిల్లీ: కరోనావైరస్ ఏ ఒక్కరినీ వదలడం లేదు. అన్ని రంగాలను చిదిమేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి విజృంభిస్తుండటంతో స్కూళ్లు కాలేజీలు ఇతర విద్యావ్యవస్థలక… Read More
కర్ణాటక నుంచి వెళ్లాలి/రావాలి అనుకొంటున్నారా..? sevasindhu.karnataka.gov.inలో ఆప్లై చేయండి..వలసకూలీలు, విద్యార్థుల సొంత రాష్ట్రాలకు వెళ్లొచ్చని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలు మార్గదర్శకాలు రూపొందించుకుంటున్నాయి. ఇ… Read More
కరోనా కంట్రోల్ కి సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ... ప్రతి ఇంట్లో ఒకరికి కరోనా పరీక్షలుఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 62కొత్త కేసులు నమోదు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు . … Read More
వేసారు కన్నం..! చేసారు మాయం..! వినూత్న రీతిలో మద్యాన్ని దొంగిలించిన దొంగ తాగుబోతులు..!!పాలమూరు/హైదరాబాద్ : ఇల్లు కాలిపోయి ఒకడు ఏడుస్తుంటే.. సూరులో చుట్ట కాలిపోయి మరొకడు ఏడ్చాడట. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో పరిస్థితులు అచ్చం ఇలాగే పరిణమ… Read More
లాక్ డౌన్ లోనూ బ్యాంకు ఉద్యోగుల సేవలు ... కరెన్సీతో కరోనా వస్తుందేమో అన్న భయాలుకరోనా వైరస్ కేసులు పెరగకుండా కరోనా కట్టడి చెయ్యటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి . ఇక ఇదే సమయంలో చాలా శాఖల వాళ్ళు లాక్ డౌన్ తో ఇళ్… Read More
0 comments:
Post a Comment