Friday, January 17, 2020

500 ప్రైవేట్ వాహనాల సీజ్, పండుగకు 3 లక్షల మంది, చార్జీ బాదితే బస్సుల సీజ్: మంత్రి పేర్ని నాని

ప్రైవేట్ బస్సుల దోపిడీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగిస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను తుంగలో తొక్కిన 500 బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చే ప్రయాణికులను దోపిడీ చేస్తామంటే ఉపేక్షించబోమని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R38DLY

Related Posts:

0 comments:

Post a Comment