ప్రైవేట్ బస్సుల దోపిడీ నుంచి ప్రయాణికులకు విముక్తి కలిగిస్తున్నామని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా నిబంధనలను తుంగలో తొక్కిన 500 బస్సులను సీజ్ చేసినట్టు తెలిపారు. పండగ సందర్భంగా గ్రామాలకు వచ్చే ప్రయాణికులను దోపిడీ చేస్తామంటే ఉపేక్షించబోమని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R38DLY
500 ప్రైవేట్ వాహనాల సీజ్, పండుగకు 3 లక్షల మంది, చార్జీ బాదితే బస్సుల సీజ్: మంత్రి పేర్ని నాని
Related Posts:
ప్రధాన మంత్రిగా దేశానికి ఏంచేసారు.?ఏడేళ్లుగా ప్రయోగాలు తప్ప పాలన లేదన్న కాంగ్రెస్.!హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ దేశ పగ్గాలు చేపట్టి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్బంగా కాంగ్రెస్ పార్టీ వినూత్నంగా స్పందించింది. ఏడేళ్ల క్రితం దేశం అభివృ… Read More
శశికళ ఆడియో టేపులు Viral: అన్నాడీఎంకేలోకి చిన్నమ్మ రీఎంట్రీ-ఉలిక్కిపడ్డ పళని వర్గం..వాట్ నెక్ట్స్..?చెన్నై: తమిళనాడుకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోర ఓటమి చవిచూసింది. దివంగత నేత జయలలిత ఆ పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లేకుండా… Read More
Model: రేప్ కేసులో 9 మంది సెలబ్రిటీలపై ఎఫ్ఐఆర్, మోడల్, నటితో పులిహోరా ?, అండర్ గ్రౌండ్ !ముంబాయి/అమెరికా/చెన్నై: ప్రముఖ మోడల్, నటి మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ బాలీవుడ్ కు చెందిన 9 మంది ప్రముఖులు, సెటబ్రిటీల మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం కలకల… Read More
అనుమతుల వేళ ఆనందయ్యకు షాక్- మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతినెల్లూరులో కరోనా మందు అందిస్తున్న ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్యకు ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన నుంచి ఆయుర్వేద మందు తీసుకున్న రోగి, రిటైర్డ్ హెడ్మా… Read More
దేశంలో 2లక్షలకు దిగువనే కరోనా కొత్త కేసులు: భారీగా పెరిగిన రికవరీలు, 2.8 కోట్లకు పాజిటివ్ కేసులున్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గత 50 రోజుల్లో తాజాగా అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా రెండు లక్షలకు ది… Read More
0 comments:
Post a Comment