పౌరసత్వ సవరణ చట్టం(CAA)ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక్కడి చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు.. గత 70 ఏళ్లుగా పాకిస్తాన్లో మైనారిటీలపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పొరుగుదేశాల నుంచి శరణార్థులుగా వలసొచ్చిన మైనారిటీలను రక్షించడం,వారికి మద్దతుగా నిలవడం భారత సాంస్కృతిక,జాతీయ బాధ్యత అన్నారు. గురువారం కర్ణాటకలోని సిద్దగంగ మఠాన్ని సందర్శించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SL3I3y
దమ్ముంటే ఆ పనిచేయండి.. ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్..
Related Posts:
నన్ను కాపీ కొట్టడానికి సిగ్గు లేదా?:ఒంటికి నూనె పూసుకున్నాక బరిలో దిగాల్సిందే: కమల్ హాసన్చెన్నై: బహుభాషా నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచీ ఎక్కడా గానీ పెద్దగా విమర్శలు చేయలేదు. ఒకటి, రెండు సందర్భాల్లో ఆయన కొన్ని విమర్శలు … Read More
పారదర్శకత, ఆదాయం కోసమే \"ఈ వేలం\"..! సన్నాహాలు చేస్తున్న హెఎండీఏ అదికారులు..!!హైదరాబాద్ : కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దైన ఈ వేళానికి మళ్లీ ఊపిరి పోస్తున్నారు హెచ్ఎమ్డీఏ అదికారులు. దీంట్లో భాగంగా నగర పురపాలక శాఖకు అద… Read More
టిడిపికి మరో ఎంపి గుడ్ బై : వైసిపి లోకి పండుల : పాయకరావు పేట మ్మెల్యేగా పోటీ..!టిడిపికి మరో ఎంపి గుడ్ బై చెప్పారు. నాలుగు రోజుల క్రితం అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి వైసిపి లో చేరగా..తాజాగా మరో ఎంపి రాజీనామా చ… Read More
కాసరగూడులో యూత్ కాంగ్రెస్ నాయకుల దారుణ హత్య, సీఎం విఫలం యూడీఎఫ్!కాసరగూడు (కేరళ): కేరళలోని కాసరగూడులో ఇద్దరు యూత్ కాంగ్రెస్ నాయకులు దారుణ హత్యకు గురైనారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తు తెలియని వ్యక్తు… Read More
ఉగ్రదాడికి ప్రతీకారం, పాక్ కు చైనా మద్దతు, ప్రత్యుత్తరానికి సమయం, అన్ని యుధ్దాల్లో!బెంగళూరు: ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చిందని, పూల్వామా ఉగ్రదాడికి ప్రత్యుత్తరం చెప్పాలని, ప్రధాని నరేంద… Read More
0 comments:
Post a Comment