తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 360 డిగ్రీలు ఒకే రకమైన తీర్పు వెలువరించారని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ది,సంక్షేమాలు పథకాలపై చర్చోపచర్చల తర్వాత ప్రజలు మరోసారి టీఆర్ఎస్ను అద్భుతంగా బలపరిచారని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోవద్దని.. నిర్దేశించుకునే లక్ష్యం వైపు నడవండి అని తాజా ఫలితాల ద్వారా ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TSHfSN
ఇందిరా,ఎన్టీఆర్ హయాంలోనూ ఇంత ప్రభంజనం లేదు.. శిరస్సు వంచి ప్రజలకు కృతజ్ఞతలు : కేసీఆర్
Related Posts:
కరోనా: మే1 వరకు లాక్డౌన్ పొడగింపు.. వైరస్ లోకల్ వ్యాప్తి వల్లేనన్న కెప్టెన్.. కేంద్రం ఖండనకరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం విధించిన దేశవ్యాప్త 21 రోజుల లాక్ డౌన్.. శుక్రవారంతో 17వ రోజుకు చేరింది. లాక్ డౌన్ ముగింపు గడువు మరో 4రోజులే … Read More
జగన్ పై నిప్పులు చెరిగిన సీపీఐ నేత రామకృష్ణ .. ఏమన్నారంటేసీఎం జగన్పై అటు టీడీపీ, జనసేనలతో పాటు సీపీఐ కూడా దాడికి దిగింది . ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీపీఐ నేత రామకృష్ణ తప్పు పడుతున్నారు . కరోనా నియంత్రణా … Read More
భారత్ విషయంలో పొరపాటు చేశాం: తన తప్పు సరిదిద్దుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థజెనీవా/న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తన తప్పును సరిదిద్దుకుంది. భారతదేశంలో సమూహ వ్యాప్తి లేదని డబ్ల్యూహెచ్… Read More
కరోనా : వాళ్ల కారణంగా లేని ముప్పు..? భారత్లో లాక్ డౌన్ రియాలిటీ ఎలా ఉందంటే..కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా భారత్ 21 రోజుల లాక్ డౌన్ పాటిస్తోంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ పొడగింపుకు సంకేతాలు కూడా క… Read More
ఓవైపు ప్రశంసలు- మరోవైపు సస్పెన్షన్లు- జగన్ ఉద్దేశమేంటి ?ఏపీలో కరోనా వైరస్ పై పోరాడుతున్న వైద్యులకు తగిన స్ధాయిలో వ్యక్తిగత రక్షణ కిట్లు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మొదట్లో సహనంగా ఉన్న డాక్… Read More
0 comments:
Post a Comment