హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఉందని రాష్ట్ర ప్రజలు చెప్పారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశారని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30R8WwR
కేటీఆర్కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు
Related Posts:
ముస్లింలపై పెరుగుతున్న దాడులు: జైశ్రీరాం ఉచ్చరించనందుకు కుర్రాడిపై దాడికాన్పూర్ : మొన్న అన్సారీ...నిన్న క్యాబ్ డ్రైవర్.. నేడు ఓ పదహారేళ్ల కుర్రాడు. మనుషులు వేరైనా వారిపై దాడులకు కారణం మాత్రం కామన్గా ఉంది. వారు ముస్లింలు … Read More
8మంది టీచర్లు సస్పెండ్.. ఆ కలెక్టర్ స్టైలే వేరుమహబూబ్నగర్ : ముక్కుసూటిగా మాట్లాడతారు.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. డ్యూటీ మైండెడ్గా ఉండటమే గాకుండా ప్రభుత్వ ఉద్యోగులను పరుగులు పెట్టి… Read More
కాంగ్రెస్, బీజేపీ రెండూ హింస ప్రేరేపిత పార్టీలే..! పెహ్లూ ఖాన్ హత్యపై మండి పడ్డ ఒవైసీ..!!న్యూఢిల్లీ/హైదరాబాద్ : జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపిలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రెండు పార్టీల పై ఘాటు విమర్శలు చేసారు ఓవైసీ. భార… Read More
చైనా-అమెరికా ఐక్యతా రాగం..! వాణిజ్య చర్చలు ఫలించాయన్న ట్రంప్..!ఒసాకా/హైదరాబాద్ : పన్నుల విషయంలో నిన్నటి వరకూ తన్నుకున్న అమెరికా, చైనా దేశాలు ఇప్పుడూ ఐక్యతా రాగం అందుకున్నాయి. పన్నుల అంశంలో ఇరుదేశాల మద్య జరిగిన చర్… Read More
స్వామినీ వదల్లేదు: జగన్కు సూచన చేసారు..నోటీసులు అందుకున్నారు: బీజేపీ నేతలకు సైతం..!కరకట్ట పంచాయితీ కొనసాగుతూనే ఉంది. కరకట్ట మీద నిర్మాణాలు ఉన్న ఎవరినీ సీఆర్డీఏ అధికారులు వదలటం లేదు. అందులో శైవక్షేత్రం నిర్వహిస్తున్న పీఠాధ… Read More
0 comments:
Post a Comment