Saturday, January 25, 2020

కేటీఆర్‌కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి భవిష్యత్ ఉందని రాష్ట్ర ప్రజలు చెప్పారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో శనివారం సాయంత్రం మాట్లాడారు. బీజేపీ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకుండా పోటీ చేశారని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30R8WwR

Related Posts:

0 comments:

Post a Comment