ఏపీలో ఒకపక్క రాజధాని గ్రామాల ప్రజలు ఆందోళనలను చేస్తుంటే మరోపక్క సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అక్కడి చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు .పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానీ గుడివాడలో సంక్రాంతి వేడుకలుఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2smyqFm
చిన్నారులకు భోగిపళ్లు పోసి .. ఎడ్ల పందాలు చూసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
Related Posts:
జగన్ సర్కార్ కు కేంద్రం భారీ ఝలక్-మూలిగే నక్కపై తాటిపండు-వద్దు బాబోయ్..అసలే కరోనా కష్టాలు, ఆపై పెరిగిపోతున్న అప్పుల బాధలు, రూపాయి పుట్టడమూ కష్టమే.. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఇస్తున్న నిధుల్ని సొంత అవసరాలకు వాడ… Read More
దళితులతో కేసీఆర్ మాటామంతీ: దళితబంధు పథకంపై ప్రగతిభవన్లో చర్చదళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజ… Read More
శ్రీశైలం కుడి గట్టు విద్యుత్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి .. అనుమతి కోసం కృష్ణా రివర్ బోర్డుకు ఏపీ సర్కార్ విజకృష్ణానది యాజమాన్య బోర్డుకు ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ లేఖ రాసింది. శ్రీశైలం కుడిగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జల విద్యుత్ ఉత్పత్తి అనుమతి ఇవ్వాలని… Read More
Tension: బ్యాగ్ రెఢీగా ఉంది, ఉండమంటే ఉంటా, పొమ్ముంటే పోతా, అయోమయంలో మోదీ, అమిత్ షా !బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప విషయంలో బీజేపీ హైకమాండ్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్పను కచ్చితంగా మార్చుతారన… Read More
హైదరాబాద్ సమీపంలో భూకంపం.. 4.0 తీవ్రతతో ప్రకంపనాలుఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. ఇటీవల రాజస్తాన్లో వరసగా భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్పై దా… Read More
0 comments:
Post a Comment