పొట్టకూటి కోసం కోటి తిప్పలు అని సామెత ఉంది. పెద్దలు కూడా ఇదే విషయం చెబుతుంటారు. అయితే ఓ ప్రభుత్వ ఉద్యోగి మాత్రం బుద్ది గడ్డి తిన్నాడు. ఔను తాను కలెక్టర్ అని చెప్పి, అందుకు తగినట్టు ఫోటోలు తీసి మ్యాట్రిమోనల్ సైట్లో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది ఒక్కో అమ్మాయి అతని వలలో చిక్కి చేతిచమురు వదిలించుకున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/368Lb4e
ఐఏఎస్ అని చెప్పి ఛీటింగ్, మోసపోయిన యువతులు, ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షలు వసూల్
Related Posts:
అరవింద్ కేజ్రీవాల్కు నరేంద్ర మోడీ అభినందనలు, ఏమన్నారంటే.?న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాం… Read More
హత్యా? ఆత్మహత్యా?: మాజీ సీఎం కుమారుడు లండన్లో శవమై కనిపించాడు!ఈటానగర్: యూనైటెడ్ కింగ్డమ్(యూకే-బ్రిటన్)లో అరుణాచల్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కుమారు… Read More
సలాం స్పైడర్ మ్యాన్: చెత్తను తొలగించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న సాలీడు మనిషిఇండోనేషియా: గతేడాది చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మహాబలిపురం సందర్శన సందర్భంగా బీచ్లో చెత్తను ఏరిపారేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ చెత్త తీస్తున్న వీడ… Read More
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత పర్యటన ఖరారు... భారీగా ప్లాన్ చేస్తున్న ప్రభుత్వంవాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ తొలిమహిళ మెలానియా ట్రంప్ భారత పర్యటన ఖరారు అయ్యింది. ఈ మేరకు వైట్ హౌజ్ వర్గాలు ఒక ప్రకటన … Read More
తలపై చేతులు పెట్టుకుని.. ఢిల్లీలో కేజ్రీవాల్ విక్టరీపై నితీశ్ కుమార్ రియాక్షన్ ఇదీ..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 62 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. బీజేపీ కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ విజయంతో కేజ్రీవాల్ … Read More
0 comments:
Post a Comment