Tuesday, January 28, 2020

ఏపీలో ఉంది రాక్షసరాజ్యం.. ప్రజారాజ్యం కాదు : యనమల

ఏపీలోని వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మండలి రద్దు చెయ్యాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQ1ZRi

Related Posts:

0 comments:

Post a Comment