ఏపీలోని వైసీపీ సర్కార్ పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఏపీలో రాక్షసరాజ్యం ఉంది తప్ప ప్రజారాజ్యం లేదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ సర్కార్ పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మండలి రద్దు చెయ్యాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. ప్రజలంతా ఒకవైపు, సీఎం జగన్ ఒకవైపు ఉన్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aQ1ZRi
ఏపీలో ఉంది రాక్షసరాజ్యం.. ప్రజారాజ్యం కాదు : యనమల
Related Posts:
కాంగ్రెస్ వద్దు కమలమే ముద్దు: బీజేపీలో చేరనున్న మాజీ మంత్రి డీకే అరుణ..?హైదరాబాదు: ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్కు షాకులు మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస… Read More
మాజీ జేడి పోటీ చేసేది ఇక్కడి నుండే: పవన్ కు వచ్చే మెజార్టీ కోసమేనా : ఆ సీటే ఎందుకంటే..!సిబిఐ మాజీ జేడి లక్ష్మీ నారాయణ జనసేన నుండి ఎక్కడ పోటీ చేసేది ఖరారైంది. ఆయన లోక్సభ స్థానం నుండి బరి లోకి దిగాలని ఆకాంక్షించారు. దీనికి తగిన… Read More
స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించండి: వివేకానంద హత్యపై హైకోర్టులో జగన్ పిటిషన్అమరావతి: ఎన్నికల వేళ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో హైకోర్టును ఆశ్రయించారు ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జ… Read More
వాట్ ఏ ఛాలెంజ్: మోడీకి అమిత్ షాలకు మమతా విసిరిన సవాల్ ఏంటో తెలుసా..?ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఛాలెంజెస్ పెరిగిపోతున్నాయి. అంటే ఒక సవాలు ఇవ్వడం మిగతావారు అది చేసి చూపించి ఆ వీడియోను పోస్టు చేయడం లాంటివి జరుగ… Read More
ఆత్మగౌరవం కాపాడుకుందాం : కుట్రలను తిప్పి కొడుదాం: సీయం చంద్రబాబు పిలుపు..!ఏపి పై కుట్రలు చేస్తున్న ముగ్గురు మోదీలను తిప్పి కొట్టాలని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పార్టీ కేడర తో ఎన్నికల సన్నాహక సమావేశాలు ఈ ర… Read More
0 comments:
Post a Comment