రాజధాని తరలింపు ఇంకా ప్రతిపాదనల స్థాయిలోనే ఉంది. అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన అమరావతిలలో ఆందోళనలు. అభ్యంతం వ్యక్తం చేస్తున్న రాజ కీయ పార్టీలు. జేఏసీ గా ఏర్పడి నిరసనలు. కేంద్రం చూస్తూ ఊరుకోదంటూ బీజేపీ నేతల హెచ్చరికలు. జీఎన్ రావు కమిటీ..బోస్టన్ కమిటీ అధ్యయనం కోసం హైపవర్ కమిటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tjrf11
విశాఖకు సచివాలయం తరలింపు ముహూర్తం ఫిక్స్: ఏప్రిల్ 6వ తేదీ డెడ్ లైన్: ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు..!
Related Posts:
అసలు రైతులకు ఏం కావాలో తెలియదు, వ్యవసాయ చట్టాలతో సమస్యేంటి?: హేమామాలినిన్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల దేశ రాజధాని సరిహద్దులో భారీ ఎత్తున ఆందోళన చేయడాన్ని బీజేపీ ఎంపీ … Read More
టెర్రరిస్టులకు ఫైవ్ స్టార్ ట్రీట్మెంట్ -పాక్లో ఉగ్రవాదుల రాజభోగాలు -భద్రతా మండలిలో కడిగేసిన భారత్ఉగ్రవాదుల కార్ఖానాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్.. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం సహా ఇతర దాడుల సూత్రధారులకు ప్రభుత్వ పరమైన భద్రత కల… Read More
Trump Impeachment : ట్రంప్ అభిశంసన- అమెరికాలో చరిత్రలోనే దారుణ పరాభవంఅమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ అగ్రరాజ్యాధినేతగా ప్రపంచదేశాల మన్ననలు అందుకున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్… Read More
మకర సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలండా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ భోగి శుభాకాంక్షలు... భోగభాగ్యాలు,ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ట్వీట్...నేడు భోగి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 'అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్ల… Read More
0 comments:
Post a Comment