కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA) రాజ్యాంగ విరుద్దమని, దాన్ని వందకు వంద శాతం తాము వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాథమిక హక్కులు అనేవి మతాలకు,కులాలకు అతీతంగా అందరికీ అందాలని చెప్పారు. సీఏఏ చట్టంలో ముస్లింలను పక్కనపెడుతామని చెప్పడం సరికాదన్నారు. కశ్మీర్ విషయంలో దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టికల్ 370 రద్దుకు మద్దతునిచ్చామని,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Dk8j9
సీఏఏ వందకు వంద శాతం తప్పు.. అవసరమైతే హైదరాబాద్లో 10లక్షల మందితో సభ : సీఎం కేసీఆర్
Related Posts:
విజయవాడలో దారుణం: అదృశ్యమైన చిన్నారి అనంతలోకాలకు.. పక్కింటి ప్రకాశే నిందితుడు..విజయవాడలో దారుణం జరిగింది. భవానీపురంలో కనిపించకుండా పోయిన బాలిక విగతజీవిగా మారింది. పక్కింట్లోనే అచేతనంగా కనిపించింది. తమ ఇంటి దీపం నిర్జీవంగా ఉండటాన్… Read More
అయోధ్య రామమందిరం: ఆలయం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటకు హోంశాఖ కసరత్తున్యూఢిల్లీ:అయోధ్య తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే రామమందిరం నిర్మాణంకు కేంద్ర హోంశాఖ ట్రస్టును ఏర్పాటు చేసే పనులను ప్రారంభించింది. ప్రస్తుతం అయోధ్య భ… Read More
ప్రాణం తీసిన ‘టిక్టాక్’: కువైట్లో తెలుగు యువకుడి ఆత్మహత్యఅమరావతి: సరదా వీడియోల సోషల్ మీడియా యాప్ ‘టిక్టాక్' మరొకరి ప్రాణం తీసింది. తన తోటివారే లేని ఆరోపణలు చేస్తూ ఓ వీడియో చేసి ఆ యాప్లో పోస్టు చేశారు. ఆ వీ… Read More
వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న 70వేల మంది BSNL ఉద్యోగులున్యూఢిల్లీ: కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగస్తులకు వీఆర్ఎస్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాప… Read More
Maharashtra Government Formation:సోనియాకు ఉద్ధవ్ ఫోన్, ప్రభుత్వ ఏర్పాటుపై..ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలు చకచకా మారుతున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని గవర్నర్కు స్పష్టం చేస… Read More
0 comments:
Post a Comment