పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని వ్యతిరేకిస్తున్నవారు పాకిస్తాన్ వెళ్లిపోవాలంటూ ఓ స్కూల్ టీచర్ క్లాస్రూమ్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు హెడ్మాస్టర్కు ఫిర్యాదు చేయడంతో సదరు టీచర్పై వేటు తప్పలేదు. కేరళలోని త్రిసూర్ జిల్లా కొడుంగళ్లూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొడుంగళ్లూర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో హిందీ టీచర్గా పనిచేస్తున్న కలేషన్ అనే టీచర్..ఇటీవల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rmk1S8
సీఏఏపై క్లాస్రూమ్లో టీచర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా..?
Related Posts:
అమేరికాలో... తెలంగాణ అవతరణ వేడుకలు..తెలంగాణ అవతరణ వేడుకలను అమేరికాలో ఘనంగా నిర్వహించారు. ఈవేడుకలను టీఆర్ఎస్ అమెరికా ఎన్నారై బృందం నిర్వహించింది. ఈసంధర్భంగా ఉద్యమ సారధులైన కేసీఆర్ ,జయశంకర… Read More
కేంద్రంలో నితీష్కు చెక్... బీహార్లో బీజేపీకి చెక్... లెక్క సరిపోయింది... !బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్ట్రంలో బీజేపీ నేతలకు షాక్ ఇచ్చారు. నితీష్ కుమార్ రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి పదవుల్లో బీజేపీకి మొండి చేయి చూపి… Read More
టైరు పేలి..లారీని ఢీ కొట్టి..గాల్లోకి ఎగిరి! మృతులందరూ యువకులే!బెళగావి: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తొన్న కారు టైరు పేలి, లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటన… Read More
వైఎస్ జగన్ ప్రభుత్వంలో తొలి ఇఫ్తార్కు విస్తృత ఏర్పాట్లుగుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ ఇవ్వనుంది. సోమవారం గుంటూరులోని పోలీసు పరేడ్… Read More
ఛలో ఇడుపులపాయ.. తెలంగాణలో జగన్ మరో వీరాభిమాని పాదయాత్రహైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ప్రాంతాలకతీతంగా అభిమానులు ఉన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక కూడా వైఎస్ కుటుంబ… Read More
0 comments:
Post a Comment