Wednesday, January 22, 2020

అట్లాస్ సైకిల్ తయారీ సంస్థ యజమాని భార్య ఆత్మహత్య..

ప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్(58) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో మంగళవారం సాయంత్రం పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించారు. నటాషా ఆత్మహత్య చేసుకున్న గదిలో పోలీసులకు సూసైడ్ లభ్యమైంది. 'నేను నా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2sJPeX0

0 comments:

Post a Comment