Saturday, January 18, 2020

కేటీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు.. సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ..

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. కేటీఆర్ తీవ్ర అవినీతికి పాల్పడుతున్నారని.. నాలుగేళ్ల కాలంలోనే ఆయన ఆస్తులు అమాంతం పెరిగిపోయాయని లేఖలో ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాఫియాతో చేతులు కలిపి జీవో 111ను సమీక్షించాలనుకోవడం కుట్ర అని ఆరోపించారు. కేటీఆర్ అవినీతిపై నిజానిజాలను తేల్చి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2THRBEK

Related Posts:

0 comments:

Post a Comment