దావూద్ ఇబ్రహీం.. అండర్ వరల్డ్ డాన్, కనుసైగలతో ప్రపంచాన్ని శాసిస్తోన్న గ్యాంగ్స్టర్.. ఎక్కడున్నారో తెలుసా..? పాకిస్థాన్లోని కరాచీలో.. అదీ కూడా ఐఎస్ఐ భద్రత మధ్య ఉన్నారని డీ-కంపెనీ మాజీ గ్యాంగ్స్టర్ ఎజాజ్ లక్డావాలా ఓ వార్తా సంస్థ కోట్ చేసింది. దీంతో దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లో ఉన్నారనే అంశానికి మరోసారి బలం చేకూరింది. కానీ దాయాది పాకిస్థాన్ మాత్రం తమ వద్ద లేరని కుంటిసాకులు చెబుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nure1a
దావూద్ ఇబ్రహీం స్థావరం ఎక్కడో తెలుసా? గుట్టువిప్పిన గ్యాంగ్స్టర్
Related Posts:
కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోక తప్పదు.. అప్పటిదాకా నిద్రపోను.. ఎంపీ కోమటిరెడ్డి విమర్శలుతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మొత్తాన్నీ జైలుకు పంపేదాకా నిద్రపోనని కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శపథం చేశారు. కేసీఆర్ … Read More
ప్రశాంత్ కిషోర్కు భారీ షాక్.. జేడీయూ నుంచి గెంటివేతకు రంగం.. నితీశ్ సీరియన్ వార్నింగ్తన చతురాత్మక వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలకు ప్రాణంపోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ జనతా దళ్ యునైటెడ్… Read More
బడ్జెట్ వేళ రైల్వే శాఖ సంచలన ప్రతిపాదన.. ప్రయాణికులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే..ప్రయాణికులకు విజ్ణప్తి.. దయచేసి వినండి.. సామాన్యుడి రవాణా సాధనమైన రైళ్లలో.. ప్రయాణం ఇకపై చాలా మార్పులకు లోనుకానుంది.. తోటి ప్యాసింజర్లను ఇబ్బంది పెట్ట… Read More
ముఖ్యమంత్రిని బహిరంగంగా నిలదీసిన ప్రశాంత్ కిశోర్: బహిష్కరించిన నితీష్..!పాట్నా: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అటు తిరిగి, ఇటు తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చిచ్చు పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహక… Read More
చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా చెప్పగలరా.. వైసీపీ సవాల్..అసత్యాలు,దుష్ప్రచారాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడంలో… Read More
0 comments:
Post a Comment