Tuesday, January 21, 2020

టైమ్ అయ్యింది జోలె పట్టండి చంద్రబాబు : మంత్రి అనీల్ ఘాటు విమర్శలు

ఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి తెలుగుదేశం పార్టీపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అనీల్ కుమార్ విరుచుకుపడ్డారు .ఈరోజు సభలో పార్టీ మారడం మరియు పొత్తులపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన విమర్శలపై అనీల్ కుమార్ ఫైర్ అయ్యారు. పొత్తు లేకపోతే ముద్ద దిగని పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీయే అని ఆయన పేర్కొన్నారు .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aun2s9

Related Posts:

0 comments:

Post a Comment