ఖాట్మాండు: నేపాల్లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డామన్లోని ఓ హాస్టల్ గదిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కుటుంబసభ్యులు మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన స్థానికలంగా కలకలం సృష్టించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నారు. మృతులను ప్రబీన్ కుమార్(39), శరణ్య(34), రంజిత్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vcDWM5
విహారయాత్రలో విషాదం: హోటల్ గదిలో గ్యాస్ లీక్.. నేపాల్లో చిన్నారులు సహా 8మంది కేరళీయుల మృతి
Related Posts:
Wife: పోలీసు భార్య ఆత్మహత్య, బాత్ రూమ్ లో ఇద్దరు పిల్లలు, ఏం జరిగిందో ?, నాకు తెలీదు !బెంగళూరు: భర్త పోలీసు, భార్య ఇంట్లోనే ఉంటూ ఇద్దరు పిల్లలను చూసుకుంటున్నది. ఏం జరిగిందో ఏమో, పోలీసు కానిస్టేబుల్ భార్య జీవితంపై విరక్తి పెంచుకునింది. ఇ… Read More
జగన్ దెబ్బకు టీడీపీ ఔట్ , తిరుపతిలోనూ నో డిపాజిట్స్ : చంద్రబాబు టార్గెట్ గా కొడాలి నానీ సంచలనంమూలిగే నక్క మీద తాటిపండు పడిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది. ఒకపక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ని ఎదుర్కోల… Read More
చంద్రబాబును ఆడేసుకుంటున్న సాయిరెడ్డి- బాయ్కాట్పై- జెండా పీకేసే ముందు..ఏపీలో పాత నోటిఫికేషన్ ప్రకారమే నిర్వహిస్తున్నారన్న కారణంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బాయ్కాట్ చేయాలన్న విపక్ష టీడీపీ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా… Read More
Jobs: NTROలో టెక్నీషియన్ ఉద్యోగాలు: అర్హతలు ఇవే..!నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది… Read More
టీటీడీ సంచలన నిర్ణయం ... శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణ దీక్షితులు రీ ఎంట్రీతిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానార్చకుడు హోదాలో మళ… Read More
0 comments:
Post a Comment