Tuesday, January 21, 2020

విహారయాత్రలో విషాదం: హోటల్ గదిలో గ్యాస్ లీక్.. నేపాల్‌‌లో చిన్నారులు సహా 8మంది కేరళీయుల మృతి

ఖాట్మాండు: నేపాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. డామన్‌లోని ఓ హాస్టల్ గదిలో కేరళ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది కుటుంబసభ్యులు మరణించారు. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన స్థానికలంగా కలకలం సృష్టించింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకున్నారు. మృతులను ప్రబీన్ కుమార్(39), శరణ్య(34), రంజిత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vcDWM5

Related Posts:

0 comments:

Post a Comment