Saturday, January 18, 2020

ప్రజావేదిక-అమరావతి: జగన్ చేసేది విధ్వంసమేనంటూ చంద్రబాబు నిప్పులు

అమరావతి: రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమరావతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఆయన వైఎస్ జగన్ సర్కారుపై మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ కోసం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v1ox0W

0 comments:

Post a Comment