అమరావతి: రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమరావతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఆయన వైఎస్ జగన్ సర్కారుపై మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ కోసం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v1ox0W
ప్రజావేదిక-అమరావతి: జగన్ చేసేది విధ్వంసమేనంటూ చంద్రబాబు నిప్పులు
Related Posts:
మరోసారి దాతృత్వం చాటుకున్న అక్షయ్ కుమార్..వరదబాధితులకు భారీ విరాళంమంచి పనులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. అవస… Read More
పరీక్ష కేంద్రంపై ఉగ్ర కాల్పులు: భద్రతా దళాలు అప్రమత్తం, వేటాడుతున్నారుశ్రీనగర్: ఓ వైపు జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని పరిశీలించేందుకు 23 మంది యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు శ్రీనగర్లో పర్యటిస్తుండగానే.. మరో వైపు ఉగ్రవాదులు … Read More
బాబు..పవన్కు అవకాశం ఇవ్వొద్దు: ఏపీలో ఇసుక వారోత్సవాలు : సీఎం జగన్ ఆదేశం..!ఏపీలో రాజకీయంగా దుమారానికి కారణమవుతున్న ఇసుక వ్యవహారం పైన ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. మంత్రులను అడ్డుకోవటం.. రాజకీయంగా ప్రభుత్వం పైన తీవ్ర … Read More
టీఎస్ఆర్టీసీ సమ్మె, సకల జనుల సమరభేరికి అనుమతి ఇచ్చిన కోర్టుఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకల జనుల సమరభేరికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. మధ్యహ్నం రెండు గంటల నుండి సాయంత్రం అయిదు గంటల వరకు సభను నిర్వహించుకోవ… Read More
లవ్ యూ రాహుల్, ప్రపంచంలో నీ అంత మంచి.. ప్రియాంక ట్వీట్స్తన సోదరుడు రాహుల్గాంధీకి చెల్లి ప్రియాంక గాంధీ భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలిపారు. తమ చిన్నప్పటి ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ప్రపంచంలో నీ స్థానాన్ని ఎవర… Read More
0 comments:
Post a Comment