అమరావతి: రాజధాని అమరావతిని తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్రంగా విమర్శలు గుప్పించారు. అమరావతి విధ్వంసానికి కుట్ర జరుగుతోందని ఆయన వైఎస్ జగన్ సర్కారుపై మండిపడ్డారు. అమరావతి పరిరక్షణ కోసం చేపట్టిన చైతన్యయాత్రలో భాగంగా ఆయన శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2v1ox0W
ప్రజావేదిక-అమరావతి: జగన్ చేసేది విధ్వంసమేనంటూ చంద్రబాబు నిప్పులు
Related Posts:
సీఎం కేసీఆర్ను విమర్శించిన ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్పై వేటు... !తెలంగాణ సీఎం కేసీఆర్ను విమర్శిస్తూ...ఇటివల జరిగిన ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఓ ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ సస్పెషన్కు గుర… Read More
ఆయన ఓ మాజీ మంత్రి... అయినా నోటా కంటే తక్కువ ఓట్లుఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్ విజయంలో ప్రతిపక్షపార్టీలు ఘోరంగా మట్టికరిచిన విషయం తెలిసిందే..అధికార టీడీపీ పార్టీకి కోలుకోని ఎదురుదెబ్బ తగిలింది. ఆపార్ట… Read More
మీకు తెలియకుండానే మీ వాట్సప్ స్టేటస్లో ప్రకటనలు.. 2020నుండి అమలు చేయనున్న యాజమాన్యంఫోన్ వినియోగదారుల్లో వాట్సప్ యాప్ కమ్యునికేషన్ రంగంలో కొత్త మార్పును తీసుకువచ్చింది. వాట్సప్ లేకుండా ఏ వినియోగదారుడు లేనిపరిస్థతిని కల్పించింది. ఈనేపథ… Read More
రామ్గోపాల్ వర్మ కొత్త చిత్రం! కమ్మ రాజ్యంలో కడప రెడ్లు: వైఎస్ జగన్కు తలనొప్పేనా?అమరావతి: వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తలనొప్పులను తీసుకొచ్చే పనిలో పడ్డారు. ఆయ… Read More
ముహుర్తం ఫిక్స్.. గురువారం సాయంత్రం 7గంటలకు ప్రధానిగా మోడీ...ఈనెల 30న సాయంత్రం 7గంటలకు ప్రధాని నరేంద్రమోడీ రెండవసారి రాష్ట్ర్రపతి భవనలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర్రపతి రాంనాథ్ కోవింద్ … Read More
0 comments:
Post a Comment