నగరి ఎమ్మెల్యే ఏపీఐఐసి చైర్మన్ రోజా రాజధాని రైతులపై, మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నాయకురాలు దివ్యవాణి ఫైర్ అయ్యారు . రాజధానిలో అమరావతి కోసం పోరాటం చేస్తుంది రైతులు కాదని ఆడంగి వెధవల్లా మహిళలను ముందుకు నెట్టి వెనక దాక్కుంటున్నారా? అని ,రాజధాని రైతులు మగాళ్ళు కాదా .. వాళ్లకు దమ్ము లేదా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R3JbWM
రాజధాని రైతులు ఆడంగి వెధవలా ..రోజాపై దివ్యవాణి ఫైర్..రాజధాని మహిళలను కించపరిస్తే ఊరుకోమని వారింగ్
Related Posts:
కరోనా షాకింగ్: పేషెంట్ జీరో అమ్మాయి.. ఆమె లవర్ ద్వారా వైరస్ వ్యాప్తి.. వూహాన్ ల్యాబ్పై మరో సంచలనం..భూగోళం మొత్తాన్నీ స్తంభింపజేసిన కరోనా వైరస్.. తన ప్రభావాన్ని ఇంకా కొనసాగిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా రోగుల సంఖ్య 23 లక్షలు, మరణాలు 1.61లక్షలు దాటాయి.… Read More
అలర్ట్: చెన్నై నుంచి శ్రీకాకుళంకు చేరిన మత్స్యకారులు, క్వారంటైన్కు తరలింపుచెన్నై/అమరావతి: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి ఓ బోటులో నాలుగు రోజుల క్రితం సముద్రంలో బయలుదేరిన 12 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాకు చేరుకు… Read More
లాక్డౌన్ వేళ.. ఆస్పత్రుల నిరాకరణ: వైద్యం అందక న్యాయవాది మృతిముంబై: లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ వైద్యానికి సంబంధించిన సేవలు, వైద్యం కోసం వెళ్లేవారికి పలు మినహాయింపులున్న విషయం తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల వాహ… Read More
వలస కార్మికుల ప్రయాణాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీన్యూఢిల్లీ: వలస కూలీల ప్రయాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలను జారీ చేసింది. క్యాంపుల్లో ఉన్నవారికి రాష్ట్రం దాటి వెళ్లేందుకు అన… Read More
కరోనా కల్లోలం: గ్రామాల్లో ప్రబలుతున్న మూఢ నమ్మకాలు: నైవేద్యంగా నాలుకను కోసుకున్నాడు..!అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా ఒకవంక కరోనా వైరస్ భయానకంగా విస్తరిస్తోండగా..అంతకంటే ప్రమాదకరమైన మూఢనమ్మకాలు ఇప్పుడిప్పుడే వ్యాప్తి చెందుతున్నాయి. మారుమూల గ్… Read More
0 comments:
Post a Comment