అప్పీలేట్ ట్రైబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా కోర్టు మాస్టర్, పర్సనల్ అసిస్టెంట్, లైబ్రేరియన్, క్యాషియర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరి తేదీ 7 ఫిబ్రవరి 2020.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NEidTl
APTELలో ఉద్యోగాలు: కోర్టుమాస్టర్, లైబ్రేరియన్తో పాటు ఇతర ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోండి
Related Posts:
మోహన్ బాబుకు జగన్ హ్యాండ్..కలెక్షన్ కింగ్ ప్యాకప్: అదే గ్యాప్ కు కారణమా: సీఎం తేల్చేశారు..!అమరావతి: ఏపీలో రాజ్యసభ ఎన్నికలు వేడిపుట్టిస్తున్నాయి. ఏపీ నుంచి 4 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అవన్నీ వైసీపీ కోటాలోకి వెళ్లనున్నాయి. దీంతో ర… Read More
లోకేష్ నోటిదూల.. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి: విజయసాయి చురకలుఅమరావతి: గ్రామ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శల దా… Read More
ఆర్జీవీ: కరోనా వైరస్కు క్రాష్ కోర్స్ నేర్పిస్తాడట: చావు కూడా మేడిన్ చైనా అవుతుందనుకోలేదంటూ..!అమరావతి: చైనాలో జన్మించిన ప్రాణాంతక కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా పాకిన ప్రస్తుత పరిస్థితుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్గోపాల్ వర్మ.. మరోస… Read More
వైఎస్ జగన్కు తత్వం బోధపడినట్టుంది: వైసీపీ తప్పిదంగా: జనం వైపే మొగ్గు..కమలంతో ఢీ..!అమరావతి: ఎంతటి వారికైనా.. ఎలాంటి వారికైనా కాస్త ఆలస్యంగానైనా తత్వం బోధపడుతుంటుందని అంటుంటారు పెద్దలు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క… Read More
కరోనా వార్డులో నర్సు అనూహ్య చర్య.. నిమిషాల్లో అంతా మారిపోయింది..అంతా బాగున్నప్పుడు.. అన్నీ అనుకూలంగా జరిగిపోతున్నప్పుడు.. అందరూ సంతోషంగానే ఉంటారు. కానీ, కష్టాలు ఎదురైనప్పుడు మాత్రం డీలా పడిపోతారు. అంతుచిక్కని మహమ్మ… Read More
0 comments:
Post a Comment