న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఇక పూర్తిస్థాయిలో పగ్గాలను అందుకోనున్నారు. అమిత్ షా వారసుడిగా అయిదారు నెలల కిందటే పార్టీ బాధ్యతలను అందుకున్న ఆయన ప్రస్తుతం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నడ్డా పనితీరు ఫర్వాలేదనిపించుకోవడంతో ఇక పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలను ఆయన చేతికి అప్పగించాలని అగ్ర నాయకులు నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీన ఆయన బాధ్యతలను స్వీకరించవచ్చని తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38117GW
Sunday, January 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment