సమత హత్య కేసులో ముగ్గురు దోషుల షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంకు ఫాస్ట్ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పును సమత కుటుంబసభ్యులు, గ్రామస్తులు స్వాగతించారు. వీలైనంత తర్వగా దోషులను ఉరి తీయాలని వారు కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా కోర్టు తీర్పుపై స్పందించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vrQfnA
సమత కుటుంబానికి న్యాయం జరిగింది, జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రేఖా నాయక్
Related Posts:
టీడీపీ నుండి పోటీ తప్పా ? అందుకే బ్రాహ్మణుడిపై అట్రాసిటీ కేసా ? : వెల్లంపల్లి పై ఆనంద్ సూర్య ఫైర్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఏపీలో వేధింపులు, బెదిరింపులు , దాడులు, దౌర్జన్యాలు కొనసాగాయని తెలుసు. ఇక ఎన్నికలు ఆరు వారల పాటు వాయిదా పడినప్పట… Read More
ముఖ్యమంత్రిపై ప్రధానికి ఫిర్యాదు.. నేరుగా కేంద్రం జోక్యానికి ఎంపీ వినతి..తెలుగురాష్ట్రాల్లో పార్టీల ఫిరాయింపులు జోరుగా సాగుతున్నవేళ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సడెన్ గా ప్రధాని నరేంద్… Read More
Nirbhaya case: నేను అప్పుడు ఢిల్లీలోనే లేను, నాకు ఉరి ఎలా?: నిర్భయ దోషి పిటిషన్న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన దుర్మార్గులు.. ఇప్పుడు శిక్షను తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేరం … Read More
పోలీసులపై టీడీపీ నేతల ఫైర్ .. కేసులు పెడతామని పోలీసు అధికారుల సంఘం వార్నింగ్ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలలో దాడులు , దౌర్జన్యాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయి. ఇక ఎన్నికల నామినేషన్ల దాఖలు వ్యవహారంలో మాచర్లకు వెళ్ళిన టీడీపీ నేత… Read More
రాజ్యసభకు ఎందుకు వెళ్లాలనుకున్నానో ప్రమాణస్వీకారం అయ్యాక చెబుతా: జస్టిస్ రంజన్ గొగోయ్న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన కొద్ది గంటలకే పలు రాజకీయ పార్టీలు ఆయనపై విమర్శలకు ద… Read More
0 comments:
Post a Comment