Thursday, January 30, 2020

సమత కుటుంబానికి న్యాయం జరిగింది, జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే రేఖా నాయక్

సమత హత్య కేసులో ముగ్గురు దోషుల షేక్ బాబా, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దుంకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోర్టు తీర్పును సమత కుటుంబసభ్యులు, గ్రామస్తులు స్వాగతించారు. వీలైనంత తర్వగా దోషులను ఉరి తీయాలని వారు కోరారు. మరోవైపు ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా కోర్టు తీర్పుపై స్పందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vrQfnA

Related Posts:

0 comments:

Post a Comment