ఢిల్లీ అసెంబ్లీలో ఈసారి ఎలాగైనాసరే జెండా పాతాలనుకుంటోన్న బీజేపీ.. ఆమేరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ తాయిలాలు సిద్ధం చేసింది. ఉచిత, సబ్సిడీలతో కూడిన అనేక కొత్త పథకాలను మేనిఫెస్టోలో చేర్చింది. ఢిల్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో మేనిఫెస్టోలో ఎలాంటి హామీలుంటాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్ తదితరులతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uNzcw0
అమ్మాయిలకు ఫ్రీగా స్కూటీలు.. రూ.2కే కిలో గోధుమపిండి.. ఢిల్లీలో బీజేపీ మేనిఫెస్టో విడుదల
Related Posts:
జగన్ కు సవాల్ విసిరిన స్టాలిన్-కేంద్రంపై పోరుకు ఇదే మంచి తరుణం-స్వీకరిస్తారా ?ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబంధాలు నెరుపుతున్న సీఎం జగన్ రెండేళ్లుగా అదే స్ధాయిలో సాయం మాత్రం పొందలేకపోయారు. మ… Read More
చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై చంద్రబాబు రియాక్షన్... డీజీపీ గౌతమ్ సవాంగ్కు లేఖ...మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్టుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. చింతమనేని ప్రభాకర్పై పోలీసులు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించా… Read More
టీటీడీ సాంప్రదాయ భోజనం తక్షణం నిలిపివేస్తున్నాం : టీటీడీ చైర్మన్ సంచలన నిర్ణయం, రీజన్ ఇదే !!తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే శ్రీవారి భక్తులకు సాంప్రదాయ భోజనాన్ని అందించాలని ప్రయోగం మొదలుపెట్టిన విషయం తెలిసింద… Read More
Afghanistan: అమెరికా డ్రోన్ దాడుల్లో 9 మంది మృతి-మృతుల్లో ఆరుగురు చిన్నారులు-అసలేం జరిగింది..ఆఫ్గనిస్తాన్లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతూనే ఉన్నాయి.ఓవైపు తాలిబన్లు.. మరోవైపు ఐసిస్ ఉగ్రవాదులు ఆఫ్గన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అమెరికన్ల తరల… Read More
భారత్ లో కరోనా : పెరుగుతున్న యాక్టివ్ కేసులతో ఆందోళన, తాజా కేసుల్లో 70 శాతం కేరళ నుండేభారతదేశంలో కరోనా కేసుల నమోదు కొనసాగుతూనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత 24 గంటల్లో భారతదేశంలో 42,909 కేసులు నమోదయ… Read More
0 comments:
Post a Comment