ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో జనసేన పార్టీ కలిసి పనిచేస్తుందని ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార వైసీపీ నేతలు పొత్తుపై ఘాటు విమర్శలు చేశారు. దీనిని జనసేన నేత నాదెండ్ల మనోహర్ కౌంటర్ అటాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తాము బీజేపీతో కలిసి నడువాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. తమకు రాజకీయ ప్రయోజనాల కన్నా ఏపీ భవిష్యత్ ముఖ్యమని తేల్చిచెప్పారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2G0J6g7
Saturday, January 18, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment