అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసమే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విభజించి పాలించాలనే దరిద్రమైన ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QXoIBD
Wednesday, January 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment