Wednesday, January 8, 2020

మాట మార్చే సీఎం! జగన్ దరిద్రమైన ఆలోచన అదే: జనసేన తీవ్ర విమర్శలు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్ధ రాజకీయాల కోసమే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తున్నారని జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విభజించి పాలించాలనే దరిద్రమైన ఆలోచనతో ఆయన వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QXoIBD

Related Posts:

0 comments:

Post a Comment