అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ఆరు నెలలు కూడా ఆయన పోరాటం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇవాళ పొత్తు, రేపు విలీనమంటూ బీజేపీతో జనసేన పొత్తుపై ఆయన వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TxONtP
Friday, January 17, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment