Tuesday, January 7, 2020

ఇరాన్ ఆర్మీ చీఫ్ అంతిమయాత్రలో తొక్కిసలాట: 35 మంది దుర్మరణం.. 48 మందికి పైగా..!

టెహ్రాన్: ఇరాన్ లో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. అమెరికా వైమానిక దాడుల్లో మరణించిన ఇరాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖాసిం సోలేమని భౌతిక కాయానికి నిర్వహించిన అంత్యక్రియల్లో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 35 మంది దుర్మరణం పాలయ్యారు. 48 మందికి పైగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35uHntK

Related Posts:

0 comments:

Post a Comment