ఆదివారం జేఎన్యూలో జరిగిన హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చేందుకు జేఎన్యూ ఉన్నతాధికారులు హాజరుకావాలని హెచ్ఆర్డీ శాఖ ఆదేశాలు ఇవ్వగా ఈ సమావేశానికి వైస్ ఛాన్సెలర్ జగదీశ్ కుమార్ గైర్హాజరయ్యారు. క్యాంపస్లో చెలరేగుతున్న అలజడులు అలర్లకు కారణం వీసీ జగదీష్ కుమార్ అని విద్యార్థులు టీచర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మీటింగ్ హెచ్ఆర్డీ సెక్రటరీ అమిత్ ఖరే నేతృత్వంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37JW3H3
Tuesday, January 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment