టాలీవుడ్ నటుడు, కమెడియన్ , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అలీ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసుకు వెళ్ళటంపై చర్చ జరుగుతుంది. ఉన్నట్టుండి అలీ బీజేపీ కార్యాలయంకి వెళ్లడంతో ఈ విషయం రాజకీయ వర్గాలో చర్చనీయాంశం అయ్యింది. అలీ బీజేపీలో చేరుతున్నట్టు , పార్టీ మారుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అయితే అదంతా వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2urJ26K
ఢిల్లీ బీజేపీ ఆఫీసుకు వెళ్ళిన వైసీపీ నేత, కమెడియన్ అలీ .. ఎందుకో తెలుసా ?
Related Posts:
కోటికి ఎగతాళా ? అప్పట్లో చంద్రబాబు ఇచ్చిందెంత ? సజ్జల సూటి ప్రశ్న...ఏపీలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ప్రకటించింది. ఇది ఏపీ చరిత్రలోనే రి… Read More
సచిన్ పైలట్కు హైకోర్టులో ఊరట: అప్పటి వరకు చర్యలు వద్దని స్పీకర్కు ఆదేశంజైపూర్: కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత సచిన్ పైలట్కు రాజస్థాన్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. జులై 21 వరకు మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తోపాటు 18 ఎమ్… Read More
కరోనా భయం వద్దు కానీ, ‘వారియర్స్’కు కేసీఆర్ తీపికబురు, రోగులకు వైద్యంలో రాజీలేదుహైదరాబాద్: కరోనా మహమ్మారి విషయంలో ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అయితే, అజాగ్రత్త కూడా మంచిది కాదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ర… Read More
Coronavirus: ఢాం....ఢాం అని కొడుకు పెళ్లి చేసిన ఎమ్మెల్యే, కట్నంగా కరోనాను తెచ్చుకున్నాడు, పాపం !బెంగళూరు/ బళ్లారి: కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ఎప్పుడు ఏ చేదువార్త వినాలో అని ప్రజలు హడలిపోతున్నారు. ఇటీవల కొడుకు పెళ్లి ఢాం.. ఢాం... అంటూ ఆర్బాటంగ… Read More
నాన్నా నీకు కరోనా నెగిటివ్ అని అరిచిన కొడుకు ..పాజిటివ్ అనుకుని భయంతో తండ్రి మృతితన తండ్రికి కరోనా నెగిటివ్ వచ్చింది అని సంతోషంగా ఒక కొడుకు చేసిన పని ఆ తండ్రి ప్రాణం తీసింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లో జరిగిన సంఘటనలో ఎంతో సంతోషం… Read More
0 comments:
Post a Comment