Saturday, January 11, 2020

చెన్నై ఎయిర్ ఇండియా డింపుల్ కిడ్నాప్, ఫ్రెండ్ కింగ్ పిన్, మేనేజర్ కు రూ. 26 లక్షలు, ఏం జరిగిందంటే?!

చెన్నై: ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన కేసులో చెన్నై ఎయిర్ పోర్టు మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చెయ్యడం, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మహిళా, ఆమె స్నేహితుడు మోసం చేసి రూ. లక్షలు వసూలు చేశారని అనేక ఆరోపణలు రావడం, వసూలు చేసిన నగదులో రూ. 26 లక్షలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2R08bg8

Related Posts:

0 comments:

Post a Comment