Tuesday, January 28, 2020

2002 సర్దార్‌పుర అర్లర్ల కేసు: దోషులకు బెయిల్, సామాజిక సేవ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన సర్దార్‌పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారు గుజరాత్‌లోకి ప్రవేశించరాదని పేర్కొంది. మొత్తం 17 మంది దోషులను రెండు గ్రూపులుగా విభజించిన అత్యున్నత న్యాయస్థానం.. ఓ గ్రూపును మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు, మరో గ్రూప్‌ను జబల్పూర్ వెళ్లాలని ఆదేశించింది. అక్కడ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yHF3i

Related Posts:

0 comments:

Post a Comment