న్యూఢిల్లీ: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన సర్దార్పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారు గుజరాత్లోకి ప్రవేశించరాదని పేర్కొంది. మొత్తం 17 మంది దోషులను రెండు గ్రూపులుగా విభజించిన అత్యున్నత న్యాయస్థానం.. ఓ గ్రూపును మధ్యప్రదేశ్లోని ఇండోర్కు, మరో గ్రూప్ను జబల్పూర్ వెళ్లాలని ఆదేశించింది. అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yHF3i
2002 సర్దార్పుర అర్లర్ల కేసు: దోషులకు బెయిల్, సామాజిక సేవ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం
Related Posts:
ఇరకాటంలో మోదీ.. జగన్, కేసీఆర్ బాసట.. రాత్రికిరాత్రే కీలక ప్రకటనలు.. చైనా హింస నేపథ్యంలో''మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఏ ఒక్క భారతీయ పోస్టునూ కైవసం చేసుకోలేదు. ఒక్క అంగుళం కూడా ఎవరి స్వాధీనం కాలేదు'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనప… Read More
తమిళనాడులో భారీగా వైఎస్ జగన్ పోస్టర్లు.. కొత్త రాజకీయ పార్టీకి ఆదర్శం.. ఆ హీరోనే సీఎం అంటూ..బార్న్ విత్ సిల్వర్ స్ఫూన్ అయిఉండీ.. జైలులో చిప్పకూడు తినాల్సి వచ్చినా.. అవినీతి కేసుల్లో నెలల తరబడి కటకటాల వెనుకే ఉండిపోయినా.. ఎండావానల్ని లెక్కచేయకు… Read More
టీ కాంగ్రెస్ కురువృద్ధుడికి కరోనా పాజిటివ్: జన్మదినం నాడు దుప్పట్ల పంపిణీ ఎఫెక్ట్?హైదరాబాద్: జంటనగరాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దాని తీవ్రత మరింత దారుణంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు, జర్నలిస్టులకు … Read More
జగన్ సర్కార్ కక్ష సాధింపు.. అక్రమ కేసులు: ఏపీ హైకోర్టులో జేసీ ప్రభాకర్ పిటీషన్: రేపు విచారణఅమరావతి: వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్… Read More
విశ్వ సుందరి: అబ్బా... నువ్వేకావాలి, ఓరీ మూర్ఖుడా.... పిల్లల తల్లి వద్దురా, జైల్లో చెక్క భజన!చెన్నై/ విల్లుపురం: కట్టుకున్న భర్తతో భార్య కొన్ని సంవత్సరాలు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇదే సమయంలో పరాయి మగాడితో రుచి మరిగిన భార్యకు… Read More
0 comments:
Post a Comment