న్యూఢిల్లీ: గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన సర్దార్పుర మారణహోమం కేసులో దోషులకు సుప్రీంకోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, వారు గుజరాత్లోకి ప్రవేశించరాదని పేర్కొంది. మొత్తం 17 మంది దోషులను రెండు గ్రూపులుగా విభజించిన అత్యున్నత న్యాయస్థానం.. ఓ గ్రూపును మధ్యప్రదేశ్లోని ఇండోర్కు, మరో గ్రూప్ను జబల్పూర్ వెళ్లాలని ఆదేశించింది. అక్కడ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36yHF3i
Tuesday, January 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment