అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉత్తరాంధ్రలో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఐదుగురు సభ్యులతో సమన్వయ కమిటీని నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మరోసారి షాక్: జగన్ సర్కారుపై జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసలు ఈ సమన్వయ కమిటీలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rZ0zlH
జనసేన అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీల నియామకం
Related Posts:
Bigg Boss Telugu:అవినాష్ ఇష్టం లేదు...భావోద్వేగానికి గురైన దివి, కుండ బద్దలు కొట్టేసింది..!బిగ్బాస్ తెలుగు సీజన్ ఏడవవారంలో అందరికీ షాకిస్తూ దివి ఎలిమినేట్ అయ్యింది. అయితే దివి ఎలిమినేషన్పై సోషల్ మీడియాలో చాలామంది నెటిజెన్లు అసంతృప్తి వ్యక్… Read More
ఎంఆర్ కాలేజీలో ఇంటర్ విద్య నిలిపివేత: ప్రభుత్వ కాలేజీలో మంత్రి బొత్సవిజయగనరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కాలేజీలో ఇంటర్ ిద్యను నిలిపివేత చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర… Read More
రఘునందన్ ఇంటిపై పోలీసుల ఆకస్మిక దాడులు... తీవ్ర ఉద్రిక్తత...దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లల్లో సోమవారం(అక్టోబర్ 26) ఏక కాలంలో పోలీసులు,రెవెన్యూ అధికారులు సోదాలు నిర్వహించార… Read More
అప్పుడే చెడిందా.. ఆ సంగతి బీజేపీకి కూడా తెలిసిపోయింది... అందుకే బీహార్ ఎన్నికల్లో ఇలా...ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు... ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తున్నాయి... అయితే ఇదంతా పైకి కనిపిస్తున్న సీన్ మాత్రమేనా... లోలోపల పరస్పర వ్యతిరేక వైఖరితో … Read More
ఏపీలో కనిష్ట స్ధాయికి కరోనా కేసులు- 24 గంటల్లో 1901 మాత్రమే...ఏపీలో కరోనా ప్రభావం అంతకంతకూ తగ్గుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో కరోనా ప్రభావం తగ్గుతున్నట్లు రోజువారీ నివేదికలు స్పష్టం చేస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఆ… Read More
0 comments:
Post a Comment