న్యూఢిల్లీ: ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ పాకిస్థాన్ దేశం అక్కడ సీఏఏను ఆమోదిస్తే.. ముస్లిం మైనార్టీలంతా అక్కడికి పోవచ్చని అన్నారు. సీఏఏ ఎవరి పౌరసత్వం తొలగించదని, ఇది పౌరసత్వ ఇచ్చే చట్టమని ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెబుతుంటే ఈ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tRduqB
Sunday, January 12, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment