హైదరాబాద్: తెలంగాణలోని 120 మున్సిపాలిటీల్లో 4 మినహా అన్ని చోట్లలో బీజేపీ మంచి ఫలితాలను సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేకున్నా.. తమ అభ్యర్థులు గెలిచారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కేటీఆర్కు షాకిచ్చిన ఫలితాలు, ప్రజలు తేల్చేశారు: బేరసారాలంటూ బీజేపీ లక్ష్మణ్ విమర్శలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TXbgAM
టీఆర్ఎస్ పార్టీకి ఇది హెచ్చరికే: కొంపల్లిలో చెల్లని ఓట్లతో గెలిచిందంటూ లక్ష్మణ్ ఫైర్
Related Posts:
23..23..23: వైఎస్ అభిమానులు గట్టిగా అనుకున్నారు..అయిపోయింది!అమరావతి: అప్పుడప్పుడూ కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అలాంటివి రాజకీయాల్లో కూడా నమోదు కావడం ఆశ్చర్యమే. గట్టిగా అనుకుంటే ఏదైనా సా… Read More
టీడీపీ చరిత్రలోనే ఘోర ఓటమి .. అగమ్య గోచరంగా చంద్రబాబు పరిస్థితిటీడీపీ ఊహించనిది జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ లేకుండా పోయింది . 1982లో పార్టీ ఏర్పాటు తర్వాత ఎన్నడూ ఎదురుకానంత ఘోర… Read More
పీవీపీని దెబ్బ కొట్టిన కేశినేని నాని .. విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీదేఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 150 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స… Read More
ఇది మీ విజయం, వచ్చింది మీ ప్రభుత్వం: వైఎస్ జగన్అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ముగిసిన ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ… Read More
`మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం`! చెప్పినట్టే కొట్టాడు..చెప్పి మరీ కొట్టాడు!అమరావతి: `పాలిటిక్స్లో ఉండాల్సింది..ధైర్యం ఉండాల. గుండెధైర్యం ఉండాల. దెబ్బను కొట్నాడు. తీసుకున్యాం. మా టైమ్ వస్తుంది. మేమూ కొడతాం..` సుమారు అయిదే… Read More
0 comments:
Post a Comment