ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రైవేటు పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థులెవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడాన్ని సకాలంలో గుర్తించడంతో పెను ప్రమాదం తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34iXhqv
West Godavari: మంటల్లో స్కూల్ బస్సు.. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు.. !
Related Posts:
కర్ఫ్యూపై వెనక్కి తగ్గిన కర్ణాటక.. ఉత్తర్వులు వెనక్కి తీసుకున్న యడ్డీ సర్కార్కర్ఫ్యూపై కర్ణాటక ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తామని ఇదివరకే ప్రకటించి… Read More
సేల్ ఫర్ ఫ్రెష్ ఎయిర్.. లీటర్ రూ.5 వేలు.. అన్నీ దేశాల ఎయిర్.. పరిమళాలు కూడా..కరోనా వైరస్ వల్ల చిత్ర, విచిత్ర అనుభవాలు వస్తున్నాయి. వైరస్ నుంచి తమను తాము కాపాడుకొనేందుకు పౌష్టికాహారం తీసుకుంటున్నాం. చికెన్, ఎగ్ సేల్స్ మాత్రం ఎక్… Read More
తమ కుమార్తె పెళ్ళికి రావద్దని పత్రిక .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎందుకిలా చేశారో తెలిస్తే షాక్ !!ఎవరైనా కుమార్తె వివాహం జరుగుతుందంటే అట్టహాసంగా చేయాలని భావిస్తారు. అందులో రాజకీయ నాయకుడి కుటుంబం అయితే ఇంకా మరింత గ్రాండ్ గా పెళ్లి చేయాలని భావిస్తారు… Read More
మేం లేనప్పుడు ఏ కొ..గాడైనా వస్తాడు -పెద్దారెడ్డి ఎంత మగాడో మాకు తెలుసు: జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్అనంతపురం జిల్లాలో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ తగదాలు మరోసారి పేట్రేగిపోయాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ తాడిపత్రిలో అధికార వైసీపీ, ప… Read More
బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్తో కాంగ్రెస్ పొత్తు... టీఎంసీ-బీజేపీ టఫ్ ఫైట్లో ప్రభావం చూపించగలరా..వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 2… Read More
0 comments:
Post a Comment