రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో డిగ్రీతోపాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు ఉద్యోగాలు పోందేలా నూతన విద్యావిధానం కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ హజరయ్యారు. పెళ్లాయ్యాక చదువు,గిదువు జాంతానై...! చదువుతూ... తనని పట్టించుకోవడం లేదని విడాకులు కోరిన భార్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLMO5P
చదువుతో పాటు ఉద్యోగం... డిగ్రీ 4 , ఇంజనీరింగ్ 5 సంవత్సరాలు .. ఏయూలో సీఎం జగన్
Related Posts:
వివేకా హత్యకేసు ... సునీతను భయపెట్టాలని చూస్తున్నారా ? జగన్ పై వర్ల ఫైర్ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై బాబాయి వై ఎస్ వివేకా హత్యకేసు విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి కేసుల… Read More
జగన్ యూటర్న్: ఆ చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్.. ఇప్పుడేమో వ్యతిరేకమని ప్రకటనజాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొద్దిరోజులకే జగన్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్… Read More
జామియా కాల్పులు.. కేంద్ర మంత్రికి థ్యాంక్స్ చెప్పిన ఓవైసీ.. పోలీసులకు ప్రైజ్ అంటూ తీవ్ర విమర్శలుపట్టపగలు.. వందలాదిమంది పోలీసులు చూస్తుండగా.. తుపాకితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. జామియా యూనివర్సిటీ వద్ద.. సీఏఏ వ్యతిరేక నిరసనలు చేస్తోన్న విద్యార్థులపై … Read More
జగన్ అక్కడ ఓటేసి.. ఇక్కడ మొసలి కన్నీరు: పీసీసీ చీఫ్ శైలజానాథ్ ఫైర్ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడు చూపిస్తుంది . సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతుంది. ఇక తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత… Read More
నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్: అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ..హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇది గుడ్ న్యూస్. నీతిఆయోగ్ విడుదల చేసిన సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ (ఎస్డీజీ) ఇండియా ఇండెక్స్ 2019లో రెండు కేటగ… Read More
0 comments:
Post a Comment