రాష్ట్ర విద్యావిధానంలో మార్పులు తీసుకువస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో డిగ్రీతోపాటు ఇతర ఇంజనీరింగ్ కోర్సుల్లో సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులు ఉద్యోగాలు పోందేలా నూతన విద్యావిధానం కొనసాగుతుందని సీఎం చెప్పారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్ హజరయ్యారు. పెళ్లాయ్యాక చదువు,గిదువు జాంతానై...! చదువుతూ... తనని పట్టించుకోవడం లేదని విడాకులు కోరిన భార్య
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLMO5P
Friday, December 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment